2019లో వైసీపీ సర్కార్ రాగానే… గవర్నమెంట్ ఆఫీసుల్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది నియామకం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అంతకుముందు టీడీపీ హయాంలో పనిచేసిన వాళ్ళందర్నీ పీకేశారు. ఆ తర్వాత దందా మొదలైంది.

The first scam was exposed in Jagan's government. CM Chandrababu ordered an inquiry into the contract staff scam in government offices.