ఉత్తరాంధ్ర టీడీపీకి కంచుకోట… అక్కడే ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని గతంలో చెప్పుకునేవారు. కానీ 2019 నుంచి ఉత్తరాంధ్రలో టీడీపీ గ్రాఫ్ మెల్లగా తగ్గుతోంది. గతంలో వైసీపీ మొత్తం 34 అసెంబ్లీ స్థానాల్ 28 సీట్లు గెలుచుకుంది. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఫ్యాన్ గాలి బాగానే వీచింది.
