వరద బాధితులకు రూ.5 లక్షలు విరాళం నువ్వు సూపర్‌ బంగారం

రెండు తెలుగు రాష్ట్రాలు వరదలతో అల్లాడిపోతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో ఖమ్మం, ఆంధ్రాలో విజయవాడ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గత దశాబ్ధంలో ఎప్పుడూ చూడని పరిస్థితి ఈ రెండు జిల్లాల్లో కనిపిస్తోంది.

Post Published By: Vencateshg
Updated : 4 September 2024, 7:16 PM IST

Published : 
  • 4 September 2024, 7:16 PM IST

Exit mobile version