సంధ్య థియేటర్ ఇష్యూ తర్వాత అల్లు అర్జున్ పెద్దగా బయటకు వచ్చే ప్రయత్నం చేయటం లేదు. ఆ ఇష్యూ తర్వాత అల్లు అర్జున్ పరువు పోయింది అనే కామెంట్స్ కూడా గట్టిగానే వచ్చాయి.