టాలీవుడ్ స్టార్ జంట అక్కినేని నాగచైతన్య శోభిత దూళిపాళ్ల ఇప్పుడు మంచి ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ప్రేమ వివాహం చేసుకున్న ఇద్దరు ప్రస్తుతం పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ పూజా కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నారు. అటు అక్కినేని నాగార్జున కూడా వీళ్ళిద్దరితో కలిసి దైవ క్షేత్రాలకు వెళ్తున్నారు.
