రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ గా రాబోతున్నాడు. 400 కోట్ల బడ్జెట్ మూవీ ఏప్రిల్ లో రిలీజ్ కాబోతోంది. ఇందులో తనకి ముగ్గురు హీరోయిన్లు ఉంటారంటే రొమాంటిక్ కిక్ ఇచ్చే మూవీ అనుకున్నారు. కాని ఇది హర్రర్ మూవీ అని తేలింది. కట్ చేస్తే స్పిరిట్ లో మాత్రం ఇద్దరు హీరోయిన్లని తేలింది.
