రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి తీస్తున్న స్పిరిట్ లో విలన్ మారాడని రెండు వారాల క్రితం వార్తొచ్చింది. కట్ చేస్తే ఈ విషపు ప్రచారాలకు బ్రేక్ పడబోతోందని ప్రకాశ్ రాజ్ పెట్టిన పోస్ట్ తో తేలింది
రెబల్ స్టార్ ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్ ను ఎప్పటినుంచో వెంటాడుతున్న ఒక ప్రశ్న… ‘బాహుబలి’ తర్వాత ఆ లెవెల్ లో బాక్స్ ఆఫీస్ షేక్ చెయగల కాంబినేషన్ ఏది అని.
రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వచ్చిన యానిమల్ సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
రెబల్ స్టార్ ప్రభాస్ ఫేట్ ని మార్చింది బాహుబలి. మళ్లీ తన కెరిర్ లో అలాంటి అద్భుతం రాలేదు.. ఆ సినిమా తో వచ్చిన ఇమేజ్ నుంచి బయట పడటానికే పదేళ్లు కూడా సరిపోవట్లేదు..
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వస్తున్న స్పిరిట్ సినిమాపై రోజుకో కొత్త వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో తనని స్టార్ గా మార్చిన ఫస్ట్ మూవీ వర్షం.. ఇప్పుడు ఆ కాంబినేషన్ ని సెన్సేషన్ చేయబోతున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ..
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ కలిసి స్టెప్పేస్తే, నాటు నాటు పాటకి, హాలీవుడ్ ఊగిపోయింది. దెబ్బకి కీరవాణి ఎకౌంట్ లో ఆస్కార్ అవార్డు వచ్చిపడింది.
ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో రెండు మూడు సినిమాలు సెట్ చేసుకుంటున్నాడు రామ్ చరణ్. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత వచ్చిన అనుకోని గ్యాప్ ఇకమీద కనిపించకూడదని ఆయన మెంటల్ గా ఫిక్స్ అయిపోయాడు.
రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ ప్లాన్ చేసినప్పటి నుంచి, షూటింగ్ షెడ్యూల్ వాయిదా పడుతూనే ఉంది. మొన్నటికి మొన్న మళ్లీ నీ ఇంజూరి వల్లే ది రాజా సాబ్ పెండింగ్ షూటింగ్ వాయిదా పడింది.