షారుఖ్ ఖాన్ ముస్లిం.. నయనతార క్రిస్మియన్.. కాని ఈ ఇద్దరు వేరు వేరుగా ఫ్యామిలీస్తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కారణం మాత్రం ఈ వారమే విడుదల కానున్న జవాన్ మూవీ.
షారుఖ్ ఖాన్ ముస్లిం.. నయనతార క్రిస్మియన్.. కాని ఈ ఇద్దరు వేరు వేరుగా ఫ్యామిలీస్తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కారణం మాత్రం ఈ వారమే విడుదల కానున్న జవాన్ మూవీ.