TOLLYWOOD DRUGS: పూరీ రక్తంలో ఆ ఆనవాళ్లు..? డ్రగ్స్‌ కేసులో సంచలన మలుపు

2018లో నమోదైన ఈ డ్రగ్స్‌ కేసులో చాలా మంది సినీ ప్రముఖులు విచారణకు హాజరయ్యారు. టాలీవుడ్‌ నటులే టార్గెట్‌గా చాలా మంది సెలబ్రెటీలపై కేసు నమోదు చేశారు పోలీసులు. అప్పట్లో ఈ వ్యవహారం సినీ ఇండస్ట్రీలో ఓ పెద్ద దుమారాన్ని రేపింది.

Post Published By: narender Thiru
Updated : 1 February 2024, 5:09 PM IST

Published : 
  • 1 February 2024, 5:09 PM IST

Exit mobile version