Arvind Kejriwal: జైల్లో మామిడిపండ్లు తింటున్న కేజ్రీవాల్.. ఈడీ అభ్యంతరం.. కారణమేంటో తెలుసా..

షుగర్ వ్యాధితో బాధపడుతున్న కేజ్రీవాల్.. కావాలనే షుగర్స్ లెవర్స్ పెరిగేలా.. మామిడిపండ్లు తింటున్నారని ఈడీ ఆరోపిస్తోంది. మామిడిపండ్లు తిని అనారోగ్యానికి గురైతే.. ఈ కారణాలతో బెయిల్ పొందొచ్చనేది కేజ్రీవాల్ ప్లాన్ అని ఈడీ చెబుతోంది.

Post Published By: narender Thiru
Updated : 18 April 2024, 4:31 PM IST

Published : 
  • 18 April 2024, 4:31 PM IST

Exit mobile version