ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా ప్రసాదంపాడులో టీడీపీ నాయకులు, వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఉపసర్పంచ్ గూడవల్లి నరసయ్య ఇంటిపై గుర్తితెలియని వ్యక్తులు దాడి చేశారు. నిన్న ప్రసాదంపాడులో గన్నవరం టీడీపీ ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన విసృత స్థాయి సమావేశం జరిగింది.

Attack on TDP leader's house.