Gudapally Narasiah : టీడీపీ నేత ఇంటిపై దాడి.. గూడవల్లి నర్సయ్య కార్లను ధ్వంసం చేసిన దుండగులు

ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా ప్రసాదంపాడులో టీడీపీ నాయకులు, వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఉపసర్పంచ్ గూడవల్లి నరసయ్య ఇంటిపై గుర్తితెలియని వ్యక్తులు దాడి చేశారు. నిన్న ప్రసాదంపాడులో గన్నవరం టీడీపీ ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన విసృత స్థాయి సమావేశం జరిగింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 16 December 2023, 1:29 PM IST

Published : 
  • 16 December 2023, 1:29 PM IST

Exit mobile version