KCR: రైతులకు న్యాయం చేయకపోతే వెంటాడుతాం.. నీళ్లున్నా విడుదల చేయరా: కేసీఆర్
సాగర్లో నీళ్లున్నప్పటికీ.. నీటిని ఎందుకు విడుదల చేయటం లేదు. ప్రభుత్వం నీటిని ఎత్తివేయకపోతే 50 వేల మందితో గోదావరి ప్రాజెక్టులకు వెళ్తాం. నీటిని ఎత్తిపోస్తాం. ప్రభుత్వం నీళ్లు విడుదల చేయకపోవడం వల్ల 15 నుంచి 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి.