తెలంగాణలో పోలింగ్ ముగిసింది. కౌంటింగ్కి ఇంకా టైం ఉంది. ఈ మధ్యలో వినిపిస్తున్న రకరకాల లెక్కల వల్ల టెన్షన్తో రాజకీయ నాయకుల నరాలు తెగుతున్నాయట. అధికారం రేసులో లేకున్నా.. కమళం పార్టీ కారును హస్తాన్ని టెన్షన్ పెడుతోంది. ఆ పార్టీకి ఓటింగ్ శాతం పెరిగిందన్న అంచనాలు.. మిగతా వాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నాయట. ఆ విషయంలో ఎవరి లెక్కలు ఎలా ఉన్నాయి? బీజేపీ చీల్చే ఓట్లు ఎవరివి? వాటి ప్రభావం ఎంత? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. ఈ సారి తెలంగాణలో దాదాపు 70 శాతం పోలింగ్ జరిగింది.

Exciting exit polls.. Nerve-breaking tension among politicians..