న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ ను చేజార్చుకున్న టీమిండియా ఇప్పుడు క్లీన్ స్వీప్ పరాభవం నుంచి తప్పించుకునేందుకు రెడీ అవుతోంది. ముంబై వేదికగా నవంబర్ 1 నుంచి జరగనున్న చివరి టెస్టుకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.