హైదరాబాద్ లోని సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను సోమవారం మాజీ మంత్రి మల్లారెడ్డి పారమర్శించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు మాజీ మంత్రి మల్లారెడ్డి చెప్పారు. ఇక కుటుంబ సంభ్యలుతో కాసేపు ముచ్చటించారు. మాజీ మంత్రి కేటీఆర్ ను కలిసి కేసీఆర్ ఆరోగ్యం పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు.

Former minister Mallar Reddy requested by CM Revanth Reddy..