ట్విట్టర్ వేదికగా వైసీపీని టార్గెట్ చేస్తూ.. ఘాటైన పోస్టులు పెట్టే రాంబాబు.. గీతాంజలి విషయంలో పెట్టిన దారుణమైన పోస్ట్ పెట్టాడు. అమ్మ ఒడి ఇచ్చిందే నాలుగుసార్లు అయితే.. ఐదుసార్లు ఎలా తీసుకున్నావ్ అంటూ బూతు పదాలు వాడుతూ.. గీతాంజలి గురించి పోస్ట్ చేశాడు రాంబాబు.
