ఫ్రీ సింబల్స్లో ఉన్న గ్లాసును తమకు కేటాయించాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్ ను ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో గాజు గ్లాసు గుర్తుపై జనసేన టెన్షన్ తీరిపోయింది. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ గాజు గ్లాసు గుర్తుపై ఏపీ హైకోర్టులో సవాల్ చేయడంతో జనసైనికులు టెన్షన్ పడ్డారు.
