ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై సస్పెన్స్ కు తెరపడింది. ఈ మెగా టోర్నీని హైబ్రిడ్ పద్ధతిలోనే నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. తాజాగా ఐసీసీ అధికారిక ప్రకటన జారీ చేసింది.