Jagan dharna : ఢిల్లీలో జగన్ ఒంటరి పోరాటం.. ధర్నాకి కలిసొస్తామని ఎవరు చెప్పారు?

ఆంధ్రప్రదేశ్ లో అరాచకం పెరిగిపోయింది అంటూ వైసీపీ అధినేత జగన్ ఢిల్లీలో ధర్నాకు దిగుతున్నారు. ఆయన ఢిల్లీకి వెళ్ళేముందు తన గోడును మరోసారి X లో వెళ్ళబోసుకున్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 22 July 2024, 5:11 PM IST

Published : 
  • 22 July 2024, 5:11 PM IST

Exit mobile version