ఓటు అనేది రాజ్యాంగం మనకి ప్రసాదించిన హక్కు. ఓటు హక్కును ప్రతీ ఒక్కరూ వినియోగించుకోవాలి. అదే సమయంలో ఒక వ్యక్తికి ఒక ప్రాంతంలో మాత్రమే ఓటు హక్కు ఉండాలి. ఒకేసారి రెండు ప్రాంతాల్లో ఓటుహక్కు కావాలి, రెండు ప్రాంతాల్లో ఓట్లు వేస్తాం అంటే.. ఆ ఓటును దొంగ ఓటుగా పరిగణిస్తారు.

Nagababu in dispute of two votes. YCP criticizes stolen votes.