పాత్రికేయులపై చేసే దాడులను ఖండిస్తూ తగు చర్యలు తీసుకోవాలని సీజేఐకి పలు మీడియా సంస్థలు లేఖ రాశాయి. ఇందులో ఏఏ అంశాలను ప్రస్తావించాయో ఇప్పుడు చూద్దాం.
News Click And 15 different media houses have written to the CJI condemning the attacks on them