ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ (CM Jagan) దారుణంగా ఓడిపోబోతున్నారు. ఏంచేసినా గెలవడం కష్టం. వైసీపీకి 40 సీట్లకు మించి రావు…అంటూ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ (Prashant Kishore) చేసిన వ్యాఖ్యలు ఏపీలో ఇప్పుడు సంచలనంగా మారాయి. రాబోయే ఎన్నికల్లో జగన్ కు మామూలుగా కాదు… భారీగా ఓటమి తప్పదు అంటున్నారు పీకే. హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ కామెంట్స్ చేశారు.

PK's sensational comments.. Jagan is badly defeated.. He will not get even 40 seats