సెలవు ఇవ్వని కంపెనీలపై చట్టప్రకారం చర్యలు: సీఈవో వికాస్‌ రాజ్‌

పోలింగ్ డే నవంబర్ 30 నాడు సెలువు ఇవ్వని కంపెనీలు చర్యలుంటాయి. గతంలోనూ ఇలాగే వ్యవహరించారు. ఈసారి చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ కార్మికశాఖకు CEO వికాస్ రాజ్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

Post Published By: dialnews
Updated : 28 November 2023, 6:29 PM IST

Published : 
  • 28 November 2023, 6:29 PM IST

Exit mobile version