తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితతో తనకు ఎంతో మంచి అనుబంధం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ గుర్తు చేసుకున్నారు.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ 80% పైగా మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. కార్పొరేషన్ లోను ఐదు కార్పొరేషన్లను దక్కించుకుంది.
భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్.. విడాకులు తీసుకుబోతున్నారన్న వార్తలు క్రీడా ప్రపంచాన్ని విస్మయానికి గురి చేస్తున్నాయి. ఇప్పటికే వీరిద్దరూ దూరంగా ఉంటున్నారని.. వీరి నలుగురు పిల్లలు కూడా ప్రస్తుతం మేరీ కోమ్ వద్దే ఉంటున్నట్లు తెలుస్తోంది.
పడుకుంటే కల్లోకి వస్తాడు…. మేల్కొన్నా కళ్లముందే ఉంటాడు… వదల బొమ్మాళి అంటూ వేధిస్తున్నాడు… ఎప్పుడు ఏ బాంబ్ పేలుస్తాడో తెలియదు… సోనూసూద్ కాదు ఇండియన్స్ పట్ల ట్రంపోడు…. అమెరికాలో ఉన్న భారతీయులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు ట్రంప్.
అమెరికా అద్యక్ష ఎన్నికల ఓటింగ్ ప్రారంభమైపోయింది. ప్రపంచాన్ని శాసించే పెద్దన్నను పాలించబోయేదెవరో మరికొన్ని గంటలు లేదా రోజుల్లో తేలనుంది. చిన్న చిన్న దేశాల్లో కూడా ఎన్నికల కౌంటింగ్ గంటల వ్యవధిలో తేలిపోతుంటే అమెరికాలో ఎందుకు రోజులు పడుతుంది…?
జమిలీ ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కమిటీ సిఫార్సులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 191 రోజుల సుదీర్ఘ అధ్యయనం తర్వాత…రాష్ట్రపతికి 18,626 పేజీల నివేదికను కోవింద్ కమిటీ అందించింది.
ప్రముఖ బాలీవుడ్(Bollywood) నటి, హిమాచల్ ప్రదేశ్ లోని మండి బీజెపి ఎంపీ కంగన రనౌత్ కు హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) హైకోర్ట్ షాక్ (High Court) ఇచ్చింది.
సింపథీ క్రియేట్ చేసి మ్యాజిక్ రాజకీయాల్లో ఎలా ఉంటుందో స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సింపథీ చాలామందిని పీఠం ఎక్కించింది. చాలామందిని పీఠం నుంచి దించింది.
ఎన్నికల్లో ఓడిపోవడం ఏంటో గానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గ్యాప్ లేకుండా దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. వాళ్ల ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు చేసిన బాగోతాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి.