పార్లమెంట్ ఎన్నికల తర్వాత మంత్రి పొంగులేటి.. తెలంగాణ ఏకనాథ్ షిండే అవుతారంటూ.. సోషల్ మీడియా వేదికగా ప్రచారం మొదలైంది. ఐతే దీనికి పొంగులేటి స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత తాను సీఎం అంటూ వస్తున్న కథనాలన్నీ ఊహాజనితం అంటూ కొట్టిపారేశారు.
