పిల్లలు, ఆడవాళ్లపై జరుగుతున్న అఘాయిత్యాలపై మాట్లాడలేనివాళ్లు రాజకీయాల్లో ఉండి ప్రయోజనమేంటంటూ ప్రశ్నించారు. తెనాలిలో ప్రతీ ఒక్క మహిళ ఈ విషయంలో ఆలోచించాలంటూ పోస్ట్ చేశారు.