Raghu Rama Krishna Raju: రఘురామకు టీడీపీ టిక్కెట్.. ఉండి నుంచి బరిలోకి

రఘురామ శుక్రవారమే టీడీపీలో చేరారు. ఉండి టిక్కెట్‌ను ఇంతకుముందు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు కేటాయించారు. తాజాగా ఆయనకు టిక్కెట్ క్యాన్సిల్ చేసి.. రఘురామ కృష్ణరాజుకు ఇచ్చారు.

Post Published By: narender Thiru
Updated : 6 April 2024, 3:06 PM IST

Published : 
  • 6 April 2024, 3:06 PM IST

Exit mobile version