భారత్ తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు ఆ దేశ మాజీ ఆటగాళ్ళు మాటల యుద్ధం మొదలుపెట్టారు. తాజాగా ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై విరుచుకుపడ్డాడు. కోహ్లీపై పాంటింగ్ చేసిన కామెంట్స్ కు ఇటీవల గంభీర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.
