టీమిండియా అనుభవజ్ఞుడైన ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ తన 38వ ఏట అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన గబ్బా టెస్టు అనంతరం అశ్విన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. అశ్విన్ రిటైర్మెంట్ వార్త తెలియగానే అందరి కళ్లు చెమ్మగిల్లాయి.
