ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ పుజారా,నితీశ్ లకు చోటు ?
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లో ఈ సారి టీమిండియా ఐదు టెస్ట్ మ్యాచ్ లు ఆడబోతోంది. దీని కోసం వచ్చే నెలలో ఆస్ట్రేలియాకు వెళ్ళనున్న భారత్ పై భారీ అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే గత రెండు పర్యాయాలు కంగారూలకు వారి సొంతగడ్డపైనే షాకిచ్చి సిరీస్ లు గెలిచింది.