తెలంగాణ కాంగ్రెస్లో బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేస్తామని సీపీఎం ప్రకటించడంతో సీపీఎం నేతలను బుజ్జగించే పనిలో పడింది కాంగ్రెస్ పార్టీ. ఈమేరకు సీపీఎం నేత తమ్మినేని వీరభద్రానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫోన్ చేశారు.

The appeasement festival continues in Telangana Congress As the CPM announced that it would contest the elections independently the Congress party started to appease the CPM leaders