20 ఏళ్ళ క్రితం జరిగిన హత్య కేసులో ముద్దాయిని ఢిల్లీ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. బాలేశ్ కుమార్ అనే నిందితుడు అమర్ సింగ్ గా పేరు మార్చుకుని ఎలాంటి ఘాతుకాలకి పాల్పడ్డాడో వివరించారు. అరెస్ట్ అయిన నిందితుడు గతంలో రిటైర్డ్ నౌకాదళ ఉద్యోగిగా తెలిపారు.

The police arrested the accused after identifying the murder committed by a naval employee 20 years ago