Delhi Police: సినిమా రేంజ్ లో హత్య చేసిన రిటైర్డ్ నౌకాదళ ఉద్యోగి.. 20 ఏళ్ల తరువాత గుర్తించిన పోలీసులు

20 ఏళ్ళ క్రితం జరిగిన హత్య కేసులో ముద్దాయిని ఢిల్లీ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. బాలేశ్ కుమార్ అనే నిందితుడు అమర్ సింగ్ గా పేరు మార్చుకుని ఎలాంటి ఘాతుకాలకి పాల్పడ్డాడో వివరించారు. అరెస్ట్ అయిన నిందితుడు గతంలో రిటైర్డ్ నౌకాదళ ఉద్యోగిగా తెలిపారు.

Post Published By: Srikar Creator
Updated : 18 October 2023, 11:04 AM IST

Published : 
  • 18 October 2023, 11:04 AM IST

Exit mobile version