Telangana BJP : నేడు తెలంగాణలో అమిత్ షా పర్యటన.. లోక్ సభ ఎన్నికల దృశ్య సమావేశాలు..

భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) పార్లమెంట్ ఎన్నికలకు (Parliament Elections) సిద్ధం అవుతుంది. ఈ సందర్భంగానే తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ (BJP) సన్నాహాలు మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనలు మొదలైనాయి.

Post Published By: Suresh Dialtelugu
Updated : 12 March 2024, 9:58 AM IST

Published : 
  • 12 March 2024, 9:58 AM IST

Exit mobile version