తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి రావాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ కు బ్రేకులు పడేలా ఉన్నాయి. ఈసారి ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకొని గెలవడం కష్టమేనని పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తేల్చి చెప్పేశారు.

BRS which is eager to come to power for the third time in Telangana state, has lost now nothing can be done ! Prashant Kishore, who has settled with KCR