తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న టైమ్.. ఇంకొన్ని గంటల్లో జనం పోలింగ్ కేంద్రాలకు చేరతారు. అర్థరాత్రి పూట నాగార్జున సాగర్ డ్యామ్ పైకి ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేరుకున్నారు. డ్యామ్ లో సగం మాదే అంటే 13 గేట్లను ఆక్రమించుకొని కంచె నిర్మించారు. తెలంగాణ పోలీసులు వచ్చినా.. డ్యామ్ ఖాళీ చేయలేదు. ఆ తర్వాత 2 టీఎంసీల నీటిని కుడి కాలువ ద్వారా దిగువకు వదులుకున్నారు ఆంధ్ర ఇరిగేషన్ అధికారులు.
KTR-Jagan in Nagarjuna Sagar's dap plan.. Master plan utter flop.. !?