AP Politics : టీడీపీకి పీకే రాక వెనక ఏం జరిగింది..?

అనూహ్యంగా ఏపీ ఎన్నికలకు మూడు నెలలు ముందు చంద్రబాబు నాయుడిని కలిశారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. ఈ కలయికతో ఒక్కసారిగా రెండు రాష్ట్రాల రాజకీయాల్లో చిన్న కుదుపే వచ్చింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశానికి ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా వ్యవహరించడం ఖాయం అయిపోయింది. 2019 ఎన్నికల్లో వైసిపికి వ్యూహకర్త గా వ్యవహరించి.. ఆ పార్టీ విజయానికి దోహదపడ్డారు పీకే.

Post Published By: Suresh Dialtelugu
Updated : 24 December 2023, 11:57 AM IST

Published : 
  • 24 December 2023, 11:57 AM IST

Exit mobile version