పోలీసుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈ కార్యక్రమంలో హోం మంత్రి తానేటి వనిత, డీజీపీ సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అమరులైన పోలీసులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం విజయవాడలో ఘనంగా నిర్వహించారు.

పోలీసుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్న ఏపీ సీఎం వైఎస్ జగన్
అమరవీరులకు గౌరవ వందనం సమర్పిస్తున్న చిత్రం
విజయవాడలో ఘనంగా నిర్వహించారు
ఫ్లాగ్ ఫండింగ్ ఇస్తున్న జగన్
పుష్పాలను పోలీసు అమరువీరుల పాదాలకు సమర్పిస్తున్న ముఖ్యమంత్రి
ఏపీ హోం శాఖ మంత్రి తానేటి వనిత పాల్గొన్నారు
డీజీపీ పుష్పగుచ్చాన్ని సమర్పిస్తున్నారు
సభావేదిక పై ఆసీనులైన ప్రముఖులు
విధి నిర్వహణలో పోలీసులు ప్రాణాలు కోల్పోవడంపై సంతాపం తెలిపిన జగన్
పోలీసుల సాహసాలు అనిర్వచనీయమని కొనియాడిన తానేటి వనిత
పుస్తకాన్ని ఆవిష్కరించి అమరులైన పోలీసులకు అంకితం చేశారు
పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తున్న ప్రజాప్రతినిథులు, ఉన్నత అధికారులు