Peoples Plaza: చిల్లర నాణేలపై ఆర్బీఐ అవగాహనా కార్యక్రమం

భారత్ లో చలామణిలో ఉండే చిల్లర నాణేలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండయా అవగాహనా కార్యక్రమం.

Post Published By: Srikar Creator
Updated : 4 March 2023, 1:24 PM IST
1 / 14 \"Zoom\"హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో శనివారం ఉదయం ఆర్బీఐ జాన్ భాగీధారీ రన్ కార్యక్రమం నిర్వహించింది.
2 / 14 \"Zoom\"ఈవిధంగా ముఖద్వారాన్ని ఏర్పాటు చేశారు.
3 / 14 \"Zoom\"జీ20 పేరుతో టీషర్ట్స్ ను ముద్రించారు.
4 / 14 \"Zoom\"5కె, 10కె రన్ లో పాల్గొన్న వారికి టీషర్ట్స్ ని అందించారు.
5 / 14 \"Zoom\"ఆబీఐ హైదరాబాద్ పేరుతో ఫినిషర్ అనే ప్లెక్సీని ఏర్పాటు చేశారు.
6 / 14 \"Zoom\"ఈ కార్యక్రమంలో భాగంగా మన దేశంలో చలామణిలో ఉన్న నాణేలపై అవగాహన కల్పించారు.
7 / 14 \"Zoom\"ఈ చిత్రంలో చూపిన అన్ని నాణేలు ఆర్బీఐ ఆమోదం పోందిందని అవగాహన కల్పించారు.
8 / 14 \"Zoom\"రాజస్థాన్ నుంచి డ్రమ్స్ కళాకారులను పిలిపించారు.
9 / 14 \"Zoom\"ఇందులో భాగంగా ఉదయం టిఫిన్ కౌంటర్స్ ని ఏర్పాటు చేశారు.
10 / 14 \"Zoom\"మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రకరకాల పాటలకు స్టెప్పులు వేస్తూ  సందడి చేశారు.
11 / 14 \"Zoom\"కాంస్య పతకాలు అందించారు.
12 / 14 \"Zoom\"5కె, 10కె పేరుతో వేరు వేరు రిబ్బన్లతో కూడిన కాంస్య పథకాలు
13 / 14 \"Zoom\"వేదికపై సందడి చేస్తున్న చిత్రం
14 / 14 \"Zoom\"ఉచిత మెడికల్ చెకప్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించారు.

Published : 
  • 4 March 2023, 1:24 PM IST