ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పలువురు ప్రముఖులు మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను విసిరారు. పచ్చదనాన్ని మన నేటి భవిష్యత్తు తరాల వారికి అందించాలనే ఉద్దేశ్యంతో ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏడాదిలో ఈ ఒక్కరోజైనా ఒక మొక్కను నాటి దానిని సంరక్షించగలిగితే కాలుష్యం లేని ఆరోగ్య, ఆక్సిజన్ భారత్ నిర్మాణం సులభతరం అవుతుంది.

మహేంద్రసింగ్ ధోనీ
శ్రుతి హాసన్
సాయి పల్లవి
విజయ్
ఇనయా సుల్తానా
కౌశల్
శ్రీలీల
సముద్రకని
సూర్య
రామ్ చరణ్
జూనియర్ ఎన్టీఆర్
అల్లూ అర్జున్
విడదల రజిని
అమిత్ షా