బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సీఎం ఏక్నాథ్ షిండేపై ఆ వర్గానికి చెందిన శివసేన ఎంపీలు, ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసే అవకాశం ఉందని శివసేన అధికార పత్రిక సామ్నా వెల్లడించింది. ఈ కథనం ప్రకారం.. మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి సంక్షోభం తలెత్తే అవకాశం ఉంది.
