Top Story: బెజవాడ కేంద్రంగా బయటపడిన భారీ కుట్ర, తెలుగు రాష్ట్రాల్లో భయపెడుతున్న ఉగ్ర కదలికలు..!

ప్రశాంతంగా ఉండే తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఉగ్ర కలకలం రేగింది. తెల్లవారుజామున 5 గంటలకే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు విజయవాడ నడిబొడ్డున ఉన్న వించిపేట లో మెరుపు దాడులు నిర్వహించడం సంచలనంగా మారింది.

Post Published By: dialnews
Updated : 9 July 2026, 12:29 PM IST

Published : 
  • 9 July 2026, 12:29 PM IST

Exit mobile version