Top Story: బెజవాడ కేంద్రంగా బయటపడిన భారీ కుట్ర, తెలుగు రాష్ట్రాల్లో భయపెడుతున్న ఉగ్ర కదలికలు..!
ప్రశాంతంగా ఉండే తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఉగ్ర కలకలం రేగింది. తెల్లవారుజామున 5 గంటలకే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు విజయవాడ నడిబొడ్డున ఉన్న వించిపేట లో మెరుపు దాడులు నిర్వహించడం సంచలనంగా మారింది.