పార్టీ కార్యకర్తల ఆకాంక్షల మేరకు భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ప్రకటించారు. ఎక్స్ లో ప్రజలతో సంభాషించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు శాపం అన్నారు.