చంపినోడు , చచ్చినవాడు ఇద్దరూ కాపులే . ఇప్పుడు వాళ్ళిద్దరు చుట్టూ ఏపీలో కుల రాజకీయం నడుస్తుంది. కాపుల ఓట్ల కోసం…. వైసిపి టిడిపిలు రెండు కులాల కుంపటి రాజేసి అందులో చలికాచుకుంటున్నాయి.