బీఆర్ఎస్ దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై జరిగిన హత్యాయత్నాన్ని సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో భౌతికదాడులకు ఆస్కారం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ప్రజా తీర్పు ను ఎదుర్కోలేక భౌతిక దాడులకు, హత్యా రాజకీయాలకు తెగబడడం సిగ్గుచేటని సీఎం అన్నారు.

Attempted assassination of BRS Dubbaka MLA candidate, Prabhakar Reddy It is a shame to indulge in the politics of murder CM KCR is serious about this incident