ప్రజా యుద్ద నౌక.. గద్దర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. పద్మ అవార్డులకు ఎలిజిబిలిటీ ఉన్న వ్యక్తులకు రాష్ట్ర ప్రభుత్వం పంపలేదని మండిపడ్డారు