2029లో జరగాల్సిన లోక్సభ, ఎపీ అసెంబ్లీ ఎన్నికలు, 2028లో జరగాల్సిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అన్నీ 2027లోనే జరగబోతున్నాయి. ఇక జమిలీని ఆపడం ఎవరి తరమూ కాదు… మహారాష్ట్ర గెలుపు ఊపుతో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ 2027లో వన్ నేషన్- వన్ ఎలక్షన్కు పావులు కదుపుతున్నారు.
