కర్ణాటకలో చావు దెబ్బ తిన్న బీజేపీ.. ఇప్పుడు తన ఫోకస్ తమిళనాడుపై పెట్టింది. చోళా రాజదండానికి మోదీ ఇచ్చిన పబ్లిసిటీ.. కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవంలో తమిళ పండితులకు ఇచ్చిన ఇంపార్టెన్స్..తాజాగా ఐపీఎల్ చెన్నైని తమ పార్టీనే గెలిపించిందంటూ బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు కామెంట్ చేయడం చూస్తుంటే మోదీ నెక్ట్స్ టార్గెట్ ఏ రాష్ట్రామో క్లియర్ కట్గా అర్థమవుతోంది.

BJP League In Tamilnadu Politics