గతంలో బండి సంజయ్ నాయకత్వాన్ని వ్యతిరేకించిక ఒక వర్గం.. ఇప్పుడు కిషన్ రెడ్డి నాయకత్వాన్ని కూడా అలాగే వ్యతిరేకిస్తోంది. బండిని తొలగించిన తర్వాత కిషన్ రెడ్డితోనైనా కలిసి సాగాల్సింది. కానీ, ఇప్పటికీ పార్టీ మీద, తమ నాయకత్వం మీద గుర్రుగా ఉన్నారు కొందరు నేతలు.
