ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ను పట్టించుకునే వాళ్లే లేరు. ఒక పక్క కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రతిపక్షాలు, బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీయే మిత్ర పక్షాలు భేటీ అవుతుంటే.. రెండింట్లోనూ కేసీఆర్కు ఆహ్వానం లేదు. ఎన్డీయేతోపాటు, ప్రతిపక్షాలు బలపడుతుంటూ బీఆర్ఎస్ పక్కన నిలబడి చూడాల్సి వస్తోంది.
