మాధవీలతపై బేగంబజార్ పీఎస్లో క్రిమినల్ కేసు నమోదైంది. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో.. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కొద్దిరోజుల కింద మాధవీలత వివాదాస్పద వీడియో ఒకటి వైరల్ అయింది. శ్రీరామనవమి శోభాయాత్ర రోజు ఆమె వ్యవహరించిన తీరు.. దుమారానికి దారి తీసింది.
